Homeతెలంగాణ

తెలంగాణ

చేపల పరిశ్రమ అభివృద్ధికి మైలు రాయిగా సంచార చేపల విక్రయ వాహనాలు

జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు....

వినాయక మండపాలను సందర్శించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

వినాయక నగర్ డివిజన్ పరిధిలోని వివిధ వినాయక మండపాలను కార్పొరేటర్ రాజ్యలక్ష్మి బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని, మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ...

తెలంగాణలో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. బిల్లుల పెండింగ్ సమస్యను పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.ఆసుపత్రుల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ప్రభుత్వంపై రూ.1,300 కోట్లకు...

పంచాయతీరాజ్ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీలు)కు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, వారి జనాభా ప్రాతిపదికన...

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ఎంపిక

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్...
spot_img

Hot Topics

error: Content is protected !!