Sunday, August 9, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

వినాయక్ నగర్ డివిజన్ సింహాద్రి నగర్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని సింహాద్రి నగర్‌లో స్థానిక సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. రూ. 13 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి బుధవారం...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయమే గోపినాథ్‌కు నిజమైన నివాళి: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వర్గాల్లో చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన...

ములుగు జిల్లాలో రోడ్ల అభివృద్ధికి సీతక్క శంకుస్థాపన

ములుగు జిల్లా గ్రామీణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలలో రోడ్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి...

గచ్చిబౌలిలో 5K Run – డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కోసం వైద్యుల మహా పరుగు

డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...

పెంట్ హౌస్ వివాదం.. అల్లు అరవింద్‌కు షాక్ ఇచ్చిన అధికారులు

ప్రసిద్ధ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆయన నిర్మించిన ‘అల్లు బిజినెస్ పార్క్’ భవనంపై ఈ చర్యలు తీసుకున్నారు. భవన...
spot_img

Hot Topics

error: Content is protected !!