Saturday, June 20, 2026
Homeరాష్ట్రీయం

రాష్ట్రీయం

ఓల్డ్ మల్కాజ్గిరి లో పవర్ బోర్ రిపేర్ చేయించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్గిరిలో పాడైపోయిన పవర్ బోర్‌ను మరమ్మతు చేయించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మరియు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సునీల్ యాదవ్. ఈ సందర్భంగా బోర్ పనితీరును పరిశీలించిన కార్పొరేటర్, బస్తీ...

తిరుమల గోశాలను పరిశీలించిన సీపీఐ నారాయణ

తిరుమలలోని ఎస్వీ గోశాలలో వందకు పైగా ఆవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. ఈ క్రమంలో తిరుమల గోశాలను...

అమరావతికి రూ. 47,000 కోట్లు అవసరం: సీఎం చంద్ర‌బాబు

రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు. రాజ‌ధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా......

ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఏప్రిల్ 16న ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్...

ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమా టికెట్‌ను లాంచ్ చేసిన రామ్ చరణ్

ప్రముఖ నటుడు రామ్ చరణ్ తాజాగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రానికి సంబంధించిన బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. యాంకర్ ప్రదీప్...
spot_img

Hot Topics

error: Content is protected !!