Thursday, July 30, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ఉప్పల్‌లో “ఉస్తాద్ రెస్టారెంట్” ప్రారంభం

ఉప్పల్ నియోజకవర్గంలోని సాకేత్ రోడ్ వద్ద పద్మశాలి టౌన్‌షిప్ లో నూతనంగా ఏర్పాటైన ఉస్తాద్ రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు....

చిల్కానగర్‌లో ₹59 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చిల్కానగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు మరియు బస్తీల్లో ₹59 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి...

జెడ్పిటిసి, ఎంపీటీసీల స్థానాలను నిర్ధారించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ టెరిటోరియల్‌ కంస్టిట్యూన్సీలు (జెడ్పిటిసీలు), మండల పరిషత్‌ టెరిటోరియల్‌ కంస్టిట్యూన్సీలు (ఎంపీటిసీలు) సంఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సమాచారం ప్రకారం...

QC ఇంజినీర్ల నిర్లక్ష్యం – అభివృద్ధి పనుల నత్తనడక

GHMC ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న QC ఇంజినీర్ల పనితీరుపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాల్సిన సమయంలో QC ఇంజినీర్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణలేమితో పనులు నిలిచిపోతున్నాయని ఆరోపించారు. కొత్త...

సినిమా పరిశ్రమలో విమర్శలు సహజం, వాటిని పట్టించుకోను: రాంగోపాల్ వర్మ

ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో విమర్శకులపై స్పందించారు. ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిని ప్రతిస్పందించడాన్ని మానేశానని, ఇప్పుడు వాటిపై మంచి చెడు అనే తేడా లేకుండా స్పందించబోనని...
spot_img

Hot Topics

error: Content is protected !!