Thursday, July 30, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై...

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిక్సూచి: సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో కీలక అడుగు వేశారు. దేశప్రముఖ పారిశ్రామిక వేత్తలతో కూడిన టాస్క్ ఫోర్సు రూపొందించిన ఏపీ...

ముసుగు వీడింది… నిజం బహిరంగమైంది : కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు తీవ్రంగా స్పందించారు. ఈ సమావేశం వెనుక నిగూఢ అర్థాలున్నాయని, ప్రజల...

చిరంజీవి ఇంటి నిర్మాణం ఇష్యూ ఏంటి..?

ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పునరుద్ధరణ పనులలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్‌ క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025 జూన్ 5న గ్రేటర్ హైదరాబాద్...

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిని మంగళవారం రోడ్లు-భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. కారిడార్ నిర్మాణ పనులను మేడిపల్లి ప్రాంతంలో మంత్రి స్వయంగా పైకి ఎక్కి పరిశీలించడం విశేషం. ఈ...
spot_img

Hot Topics

error: Content is protected !!