Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే: సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే” అని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది తన వద్దకు వచ్చి “మేము కేవీపీలా ఉంటాం” అంటున్నారని,...

కవిత ఎపిసోడ్ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా : మంత్రి సీతక్క

కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, “కేసీఆర్ కుటుంబ సమస్యలు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చాయి. స్వయంగా కుటుంబ...

సోమ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంని సందర్శించిన దామోదర్ రాజనర్సింహ

ఏఎస్‌ రావు నగర్ డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉప్పల్...

కాప్రాలో ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం

కాప్రా మాణిక్ సాయి ఎంక్లెవ్‌లో ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రధాన అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...

మేడారం మహా జాతర ఏర్పాట్లపై సమీక్ష

మేడారం మహా జాతర నిర్వహణ, ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్‌పై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు...
spot_img

Hot Topics

error: Content is protected !!