Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

హస్తినలో ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల అంశాలపై న్యూఢిల్లీలో కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు కొనసాగింది.సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

బంగాళాఖాతంలో అల్పపీడన సూచన 

తెలుగు రాష్ట్రాలను సమయానికి తాకిన నైరుతి రుతుపవనాలు గడచిన కొన్ని రోజులుగా మందగించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర ఎండలు, తేలికపాటి గాలుల...

గోవా గవర్నర్ పదవి దక్కడంపై అశోక్ గజపతిరాజు రియాక్షన్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆయన...

పేర్ని నాని వ్యాఖ్యల వెనుక కుట్ర: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఘాటుగా సోమిరెడ్డి విమర్శ

పేర్ని నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక నిగూఢ రాజకీయ కుట్ర దాగి ఉందని, దీనివల్ల టీడీపీని టార్గెట్ చేసి, కొడాలి నాని, వల్లభనేని వంశీలను అరెస్ట్ చేయించి… తన కుమారుడికి కృష్ణా...

డ్రోన్ సేవలు ఇక సామాన్యుడికీ అందుబాటులోకి

ఆధునిక సాంకేతికతను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్ సేవలను అందించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఏపీ డ్రోన్...
spot_img

Hot Topics

error: Content is protected !!