నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘రూ.2 వేలు ఇస్తే రోజా ఏమైనా చేసేది’’ అనే...
రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడంలో మంత్రి నారా లోకేష్ మరొకసారి తన మానవీయతను చాటుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు కుటుంబాన్ని ఉండవల్లి...
రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతికి శక్తివంతమైన బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజాగా నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం సీఎం క్యాంపు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో కీలక అడుగు వేశారు. దేశప్రముఖ పారిశ్రామిక వేత్తలతో కూడిన టాస్క్ ఫోర్సు రూపొందించిన ఏపీ...