ఆంధ్రప్రదేశ్లో పరిపాలనను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల నిర్వహణను డిజిటల్ విధానంలోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కలెక్టర్ల సదస్సులో వివిధ పరిపాలనా అంశాలను...
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి.. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని పెంచుకునే దిశగా వ్యూహాలను...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆరోగ్య కారణాలతో ఆయన పర్యటనలు,...
బిగ్ బాస్ తెలుగు హౌస్లో మొదటి వారం పూర్తయింది. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. మొదటి వీకెండ్ కూడా ముగిసింది. దీంతో తాజాగా మరోసారి నామినేషన్స్ పర్వం మొదలుకానుంది. సోమవారం ప్రసారం...
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47వ వార్షికోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల ప్రాధాన్యత, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఉత్సవాల సమయంలో...