ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏల్. బి స్టేడియం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చెసిన యోగ కార్యక్రమం లో పాల్గొన్నారు.
దాదాపు 50 వెలమందికి పైగా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో లో బీజేపీ నాయకులు రవి, శ్రీనివాస్, నందు యాదవ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు






