హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరనున్నాడు. ప్రతి ఏడాది భారీ విగ్రహంతో భక్తులను ఆకట్టుకునే...
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి, బీఆర్ఎస్...
పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సభా సమావేశాలు ముగియాల్సి ఉండగా, మరో రోజు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం కూడా తెలంగాణ...
తెలంగాణలో పేదల భూములను కొల్లగొట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆ వ్యూహంలో భాగంగానే...