టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ లపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు పరిటాల శ్రీరామ్. తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.