తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా, ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఇప్పటివరకు సుమారు...
పంచాయతీరాజ్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో...
బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం బుధవారం నాడు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత...
మిర్యాలగూడకు చెందిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు దైద రవి, గురువారం నాడు భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పార్టీలో చేరిన...
తెలంగాణ రాష్ట్రాన్ని టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా స్పందించారు. రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో బుధవారం...