Saturday, July 18, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

రామచందర్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని మల్కాజగిరి చేరుకున్న ఆమె, “ఎనిమిది నెలల పాటు విదేశంలో...

వినాయక్ నగర్ సమస్యలపై మల్కాజగిరి ఎంపీ ఈటలతో సమావేశమైన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజగిరి ఎంపీ ఈటలతో భేటీ అయ్యి, స్థానిక ప్రజల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల స్పందిస్తూ, 100 శాతం రైల్వే నిధులతో కాకతీయనగర్, వినాయక్...

సంస్కృత అధ్యాపకులు ఎస్.ఏ.టి.ఎస్ ఆచార్యకు జాతీయ పురస్కారం…

సథరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ (SPLTO) వారు ప్రతి సంవత్సరం ప్రైవేటు కళాశాలలలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన అధ్యాపకులకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం...

తెలంగాణ మంత్రి సీతక్క‌, కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి భేటీ

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి...

గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసిన రాంచందర్ రావు

నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని గురుకుల పాఠశాలలో ఇటీవల ఆహారం విషపూరితంగా మారిన ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పరామర్శించారు. వసతిగృహంలో ఉన్న విద్యార్థులను కలిసి వారి...
spot_img

Hot Topics

error: Content is protected !!