Saturday, June 20, 2026
Homeరాష్ట్రీయం

రాష్ట్రీయం

వినాయక్ నగర్ సమస్యలపై మల్కాజగిరి ఎంపీ ఈటలతో సమావేశమైన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజగిరి ఎంపీ ఈటలతో భేటీ అయ్యి, స్థానిక ప్రజల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల స్పందిస్తూ, 100 శాతం రైల్వే నిధులతో కాకతీయనగర్, వినాయక్...

సంస్కృత అధ్యాపకులు ఎస్.ఏ.టి.ఎస్ ఆచార్యకు జాతీయ పురస్కారం…

సథరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ (SPLTO) వారు ప్రతి సంవత్సరం ప్రైవేటు కళాశాలలలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన అధ్యాపకులకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం...

కోస్తాంధ్రలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ...

గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసిన రాంచందర్ రావు

నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని గురుకుల పాఠశాలలో ఇటీవల ఆహారం విషపూరితంగా మారిన ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పరామర్శించారు. వసతిగృహంలో ఉన్న విద్యార్థులను కలిసి వారి...

“ఓ షాపు కథ కాదు… ఇది… ఈసీఐఎల్ గర్వకథ!”

ఈసీఐఎల్ లో రుచికరమైన భోజనం కోసం వెతుకుతున్నవారికి పక్కాగా సొంతిలా మారిన చోటు Tasty Flair Food Court . టిఫిన్స్, మీల్స్, టీ, చాట్, చైనీస్, బిర్యానీలు ఇలా అన్నీ ఒక్క...
spot_img

Hot Topics

error: Content is protected !!