మౌలాలి 138 డివిజన్లోని చందాబాగ్ ప్రాంతంలో నల్ల పోచమ్మ మరియు ఎర్ర పోచమ్మ దేవాలయం సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వంశీ ముదిరాజ్...
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం, నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రాన్ని వికసిత తెలంగాణగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన మెదక్ జిల్లా పర్యటన పార్టీ...
తెలుగు సినీ ప్రేక్షకులను తన కామెడీ నటనతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ (వెంకట్ రాజ్) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం (జూలై...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా అందరూ...
మల్కాజ్గిరి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ...