Thursday, July 30, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

విష్ణుపూరి లో దాదాపు 60 లక్షల రూపాయలతో నాలా పనులు ప్రారంభించిన శ్రవణ్

విష్ణుపూరి కాలనీలో రూ. 60 లక్షల అదనపు నిధులతో నాలా అభివృద్ధి పనులకు మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. గతంలో దాదాపు రూ. 1.5 కోట్ల వ్యయంతో...

పార్టీ సంస్థాగత నిర్మాణంపై గాంధీభవన్‌లో వరంగల్ నేతల సమాలోచన

గాంధీభవన్‌లో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం జోరుగా జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా పార్టీ ఇన్‌చార్జి మరియు రాష్ట్ర మంత్రి...

పద్యంలో పరమార్థం, నటనలో జీవం – తనికెళ్ల భరణి

ఆరంభమయిన జీవన ప్రవాహం 1956 జూలై 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో జన్మించారు, చిన్ననాటి నుంచే సాహిత్య, సంగీత, వేద విజ్ఞాన వాతావరణంలో పెరిగారు. వారి కుటుంబం...

తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం – పోలీసులకు, మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తీవ్రంగా మండిపడ్డారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ డీజీపీకి, శాసన మండలి...

టీమిండియా ముందు ఈజీ టార్గెట్!

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ టెస్టులో నాలుగో రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 192 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ముందు 193 పరుగుల విజయలక్ష్యం...
spot_img

Hot Topics

error: Content is protected !!