Saturday, June 20, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

హస్తినలో ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల అంశాలపై న్యూఢిల్లీలో కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు కొనసాగింది.సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు

పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో "ఇందిరా మహిళా శక్తి సంబరాలు" మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళా సంఘాలకు...

క్రీడాకారులకు మద్దతు, సదుపాయాలే విజయానికి నాంది: బండారి లక్ష్మారెడ్డి

క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలు, దిశానిర్దేశం లభించాల్సిన అవసరం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.విక్టరీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...

భట్టి వ్యాఖ్యలపై రాంచందర్ రావు ఘాటుగా స్పందన

వేముల రోహిత్ ఆత్మహత్యకు తాను కారణమన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సీనియర్ నేత, న్యాయవాది రాంచందర్ రావు . ఆధారాలు లేని, బాధ్యతలేని ఆరోపణలు చేయడం...

బంగాళాఖాతంలో అల్పపీడన సూచన 

తెలుగు రాష్ట్రాలను సమయానికి తాకిన నైరుతి రుతుపవనాలు గడచిన కొన్ని రోజులుగా మందగించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర ఎండలు, తేలికపాటి గాలుల...
spot_img

Hot Topics

error: Content is protected !!