ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య భిన్నాభిప్రాయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్న...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. డీఎస్సీలో అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ నుంచి సరైన సమాధానం రావడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి...
నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘రూ.2 వేలు ఇస్తే రోజా ఏమైనా చేసేది’’ అనే...
పేర్ని నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక నిగూఢ రాజకీయ కుట్ర దాగి ఉందని, దీనివల్ల టీడీపీని టార్గెట్ చేసి, కొడాలి నాని, వల్లభనేని వంశీలను అరెస్ట్ చేయించి… తన కుమారుడికి కృష్ణా...