Tag: telugu news

Browse our exclusive articles!

రేవంత్ రెడ్డి – ప్రియాంక గాంధీ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయిక, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని కలిసి భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర నేతలతో...

12 దేశాల కరెన్సీలు సమర్పించిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గత 41 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను బుధవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ. 2,45,48,023 నగదు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి...

“సొంత కుటుంబసభ్యుల వాయిస్ వినాల్సిన పరిస్థితి వస్తే జీవితం విలవిల”

ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డిది సంచలన వ్యాఖ్య. బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇలాంటి పరిస్థితులు వస్తే, అంటే సొంత కుటుంబసభ్యుల ఫోన్...

మౌలాలి డివిజన్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహణ

మౌలాలి 138 డివిజన్‌లోని చందాబాగ్ ప్రాంతంలో నల్ల పోచమ్మ మరియు ఎర్ర పోచమ్మ దేవాలయం సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వంశీ ముదిరాజ్...

ఇది ప్రజాపాలనా? లేక రౌడీ పాలనా? : దాసోజు శ్రవణ్

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి మరో నయీంలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన ఆయన, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ రౌడీయిజానికి...

Popular

AI అసిస్టెంట్ నుంచి AI ఏజెంట్ వరకు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రోజురోజుకూ కొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏఐని...

మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, టీడీపీ నేత ఆళ్ల...

నిరుద్యోగుల అవకాశాలపై విషం చిమ్ముతున్నారు.. సాక్షిపై అచ్చెన్నాయుడు ఫైర్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో రాజకీయ విమర్శలు చేయడం...

లోతుకుంట 40 ఎకరాల భూమి వివాదం.. తెలంగాణ సర్కార్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో సుమారు 40 ఎకరాల...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!