బండి సాయి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు గురువారం భగీరథ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు...
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని 181 మీర్జాలగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ...
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని...
తెలంగాణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్న విలేకరులకు ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, గౌరవం అందడం...
హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్...