జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్గూడా మహమూద్ గార్డెన్స్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు నేతృత్వంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్...
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లోని వినాయక మండపాలను మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన...
బాచుపల్లిలోని ఫసిఫికా కన్స్ట్రక్షన్ - ఆవాస్ నెబ్యూలా అపార్టుమెంట్లో ఇళ్లు కొనుగోలు చేసిన బాధితులు చేస్తున్న ఆందోళనకు ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు ప్రకటిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే...
సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి, వినాయక్ నగర్ డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె సంతోషిమా...
వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ జకీయ సుల్తానాను ఈరోజు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపి, వాటిని త్వరితగతిన...