ముత్తిరెడ్డి, రాజ‌య్య‌, ప‌ల్లా,ఎర్ర‌బెల్లి వ‌ల్లే జ‌న‌గామ‌లో అభివృద్ధి సాధ్య‌మైందన్నారు సీఎం కేసీఆర్. వీళ్లంతా నాతో కొట్లాడి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చుకున్నార‌న్నారు. జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వంలో సీఎం మాట్లాడుతూ…తెలంగాణ‌లో ఎన్న‌టికీ క‌రెంటు పోద‌ని తెలిపారు. కొట్లాడి తెలంగాణని తెచ్చుకున్నామ‌న్నారు. తెలంగాణ బాగుప‌డుతుంద‌ని, ఇంకా బాగుప‌డ‌తాద‌ని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ‌లో క‌రు