టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు భూకబ్జాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ అన్న కుమార్తె కల్వకుంట్ల రామ్యారావు ఆరోపించారు. సంతోష్‌ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. అడ్డదారిన రాజ్యసభకు ఎన్నికై.. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఎలగందలలో రెండు ఎకరాల స్థలంను సంతోష్ పార్ట్నర్ షిప్ లో క్వారీ ఉందని తాను ఆ స్థలాన్ని 2007లో కొనుగోలు చేశానని చెప్పారు. ఇప్పుడు ఆ భూమిని తనకు కాకుండా చేసేందుకు ఇబ్బందులకు గురి చేస్తునార