రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర...
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల పనిదినాల అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)లో...
రాబోయే Modi@25 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా గోల్కొండ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన...
తెలంగాణ అసెంబ్లీలో గత మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశంలో అసెంబ్లీ ఎపిసోడ్పై తాను ఫ్లాష్ సర్వే...
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గురువారం సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిషన్...