ఓల్డ్ మల్కాజగిరి స్థానికుల ఫిర్యాదు మేరకు జలమండలి అధికారులతో కలిసి నీటి ఫ్రెషర్ మరియు బోర్ రిపేర్ పనులను మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి వారి సమస్యలను తెలుసుకొని నీటి వేగ సామర్ధ్యం పెంచానికి నూతన జంక్షన్స్, పైప్ లైన్స్ వెయ్యాలని అధికారులకు సూచించారు. కార్పొరేటర్ శ్రవణ్ తో పాటు జలమండలి అధికారులు నవీన్, ప్రణయ్, తేజ స్థానికులు ప్రేమ్, శ్రీధర్ మరియు స్థానిక మహిళలు ఉన్నారు.