Friday, March 6, 2026
spot_imgspot_img

సంస్కృత అధ్యాపకులు ఎస్.ఏ.టి.ఎస్ ఆచార్యకు జాతీయ పురస్కారం…

Must read

సథరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ (SPLTO) వారు ప్రతి సంవత్సరం ప్రైవేటు కళాశాలలలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన అధ్యాపకులకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం సంస్కృత అధ్యాపకులుగా 30 సంవత్సరాలకు పైగా విద్యాబోధన చేస్తున్న ఎస్.ఏ.టి.ఎస్ ఆచార్యకు SPLTO జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఆగస్టు 31, ఆదివారం నాడు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు నందు ఆచార్య ఈ అవార్డును అందుకోనున్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!