ఈ రోజు GHMC మల్కాజిగిరి Dy. కమిషనర్ రాజు గారు మరియు AE వనజ గారు, ఇతర అధికారులు దోమల నివారణ (పొగ) మందును, మౌలాలి, RTC కాలనీ, ఆండాళ్ నగర్, ఈస్ట్ ప్రగతి నగర్, SP నగర్, గ్రీన్ హిల్స్ కాలనీ, మారుతి నగర్, ద్వారకామాయి కాలనీ లో చేయడము జరిగింది, దీనిని *మల్కాజిగిరి ఎంఎల్ఏ శ్రీ మర్రి రాజశేఖరరెడ్డి గారి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు Md ఉస్మాన్, వంశీ ముదిరాజ్* పర్యవేక్షించడము జరిగింది








