కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.50 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు నగరంలోని కందుల మైదానానికి చేరుకుంటారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి 4.55 గంటలకు కడప విమానాశ్రయం వెళ్లి, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
కడపలో పర్యటించనున్న రాజ్నాథ్
Subscribe
Login
0 Comments