తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారి దర్శనం భక్తులకు ఉదయం 8 గంటల నుంచి టైంస్లాట్ కింద టీటీడీ టోకెన్లను జారీ చేయనుంది. ఉచిత దర్శనానికి 14 గంటలు, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.48కోట్ల ఆదాయం లభించింది.
Subscribe
Login
0 Comments