‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటిస్థానంలో ఉన్నామని, శాశ్వతంగా మనమే తొలిస్థానంలో ఉంటామని’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం వేతనాలు పెంచింనందుకు గాను సీఎం చంద్రబాబును అంగన్వాడీ, ఆశావర్కర్లు సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు సంఘటితం కావాలని అన్నారు. శాశ్వత అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు చంద్రన్నబీమా వర్తింపజేస్తామని సీఎం ప్రకటించారు. ఆగస్టు 15లోపు అంగన్వాడీ, ఆశా వర్కర్లకు సెల్ఫోన్లు ఇస్తామన్నారు.
Subscribe
Login
0 Comments