చిత్తూరు జిల్లా శెట్టిపల్లి గ్రామస్తులు సాగుచేస్తుకుంటున్న భూముల జోలికి రావద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.భుదవారం ఆయన పర్యటన సందర్భంగా గ్రామస్థ సమావేశమయ్యారు.రైతులెవరూ తమ భూములివ్వోద్దని,బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వేలకోట్ల దోచుకుంటూ,పేదల భూములను లాక్కుంటారా? అని ప్రశ్నించారు.పట్టాలిస్తామని గ్రామదేవతపై ప్రమాణం చేసి ఇప్పుడు ఆర్దికనగరం పేరుతో భూ సమీకరణ అని భూములు లాగేసుకుంటారా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శెట్టిపల్లి భూముల జోలికి రావొద్దు…
Subscribe
Login
0 Comments